‘ఇండియా ఏవియేషన్ 2010′ అంతర్జాతీయ ఎయిర్ షో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన కొద్దిసేపుటిలోనే ఎయిర్ షో లో అపశ్రుతి చోటుచేసుకుంది. బోయినపల్లి లో జనవాసుల మధ్య విమానం కూలిపోయింది. అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు అని తెలుస్తుంది.పైలెట్ మృతిచెందినట్టు నిర్దారించారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment